Krishnapatnam Port : కృష్ణపట్నం పోర్టులో విషాదం.. ఇద్దరు యువకులు మృతి

నెల్లూరు జిల్లా అదానీ కృష్ణపట్నం పోర్టులో( Adani Krishnapatnam Port ) విషాద ఘటన చోటు చేసుకుంది.ఓడలో ఆక్సిజన్ అందక ఇద్దరు యువకులు మృతిచెందారు.

 Krishnapatnam Port : కృష్ణపట్నం పోర్టులో వ-TeluguStop.com

ఆరో నంబర్ బెర్త్ లో ఉన్న ఇద్దరు యువకులు ఇండొనేషియా నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.మృతులు ఖదీర్,( Khadeer ) ప్రశాంత్ గా( Prasanth ) గుర్తించిన పోలీసులు వీరిద్దరూ పోర్టులో క్యాజువల్ ఉద్యోగులుగా పని చేస్తారని తెలిపారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా బొగ్గు లోడుతో వచ్చిన నౌకలోని ట్యాంకర్ ను క్యాజువల్ ఉద్యోగులు క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్( Gas Leak ) అయిందని, దీని కారణంగానే శ్వాస అందక ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube