టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు: సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ, పర్చూరు – ఏలూరి సాంబశివరావు, అద్దంకి – గొట్టిపాటి, ఒంగోలు – దామచర్ల, కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, నెల్లూరు రూరల్ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి – కాకర్ల సురేశ్, కడప – మాధవ రెడ్డి, ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ, శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల – ఎండీ ఫరూఖ్, డోన్ – కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రేపల్లె – అనగాని సత్యప్రసాద్, తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్, పత్తిపాడు- రామాంజనేయులు, గూడూరు – పాశం సునీల్, పర్చూరు – ఏలూరి సాంబశివరావు, మాచర్ల – జూలకంటి బ్రహ్మనందరెడ్డి, గురజాల – యరపతినేని శ్రీనివాసరావు, కోడుమూరు – బొగ్గుల దస్తగిరి, నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు, రాజమండ్రి అర్బన్ – ఆదిరెడ్డి వాసు, హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ, నగిరి – గాలి భాను ప్రకాశ్, కొండేపి – శ్రీ బాల వీరాంజనేయస్వామి, అచంట- పితాని సత్యనారాయణ, నందిగామ – తంగిరాల సౌమ్య, పామర్రు – వర్ల కుమార్ రాజా, కురుపాం – టి జగదీశ్వరి, పాయకరావుపేట – వంగలపూడి అనిత, ఇచ్చాపురం – అశోక్ , టెక్కలి – కింజారపు అచ్చెన్నాయుడు, రాజాం – కొండ్రు మురళీ, కురుపాం – జగదీశ్వరి, సాలూరు – గుమ్మడి సంధ్యారాణి, గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణబాబు, మచిలీపట్నం – కొల్లు రవీంద్ర, కాకినాడ – నానాజీ, విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ, విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్.

పాలకొల్లు – నిమ్మల రామనాయుడు, పెద్దాపురం – చిన్నరాజప్ప, తణుకు – రాధాకృష్ణ, రాజాం – కొండ్రు మురళీ మోహన్, దెందులూరు – చింతమనేని ప్రభాకర్, చింతలపూడి – రోషన్, ఉంగుటూరు – గన్ని వీరాంజనేయులు, గుడివాడ – వెనిగండ్ల రాము, ఆముదాలవలస – కూన రవికుమార్, జగ్గయ్యపేట – శ్రీరాంరాజగోపాల్ తాతయ్య, మంగళగిరి – నారా లోకేశ్, వేమూరు – నక్కా ఆనందబాబు, బాపట్ల – వేగేసు నాగేంద్ర వర్మ, చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు, కుప్పం – చంద్రబాబు, పలమనేరు – అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు – గురజాల జగన్ మోహన్, గంగాధర నెల్లూరు – డాక్టర్ వీఎం థామస్, పీలేరు – నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, తంబాలపల్లె – జయచంద్ర రెడ్డి, పెనుకొండ – సవిత, మడకశిర – ఎం ఈ సునీల్ కుమార్, రాప్తాడు – పరిటాల సునీత, కల్యాణదుర్గం – అమిలినేని సురేందర్ బాబు, శింగనమల – బండారు శ్రావణి శ్రీ, తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి, ఉరవకొండ – కేశవ్, రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు, బనగానపల్లె – బీసీ జనార్థన్ రెడ్డి, పాణ్యం – చరితా రెడ్డి, కర్నూల్ – టీజీ భరత్, మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల – మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, రాయచోటి – రామ్ ప్రసాద్ రెడ్డి, ఉదయగిరి – కాకర్ల సురేశ్, సూళ్లురుపేట – ఎన్ విజయశ్రీ, నెల్లూరు సిటీ – పీ నారాయణ, కావలి – కావ్య కృష్ణారెడ్డి, పార్వతీపురం – విజయ్ బొనెల, బొబ్బిలి – ఆర్ఎస్వీకేకే రంగారావు (బేబి నాయన), గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం – పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు, విశాఖ వెస్ట్ – గన్నబాబు (పీజీవీఆర్ నాయుడు), అరకు – సియ్యారి దొన్ను దొర, తుని – యనమల దివ్య.