టీడీపీలోకి తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి..!!

తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబును రక్షణనిధి కలిసే అవకాశం ఉందని సమాచారం.

 Tiruvuru Sitting Mla Rakshana Nidhi Joins To Tdp..!!-TeluguStop.com

టీడీపీలో చేరి తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో రక్షణనిధి ఉన్నారని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో రక్షణనిధికి టికెట్ లేదని వైసీపీ అధిష్టానం చెప్పిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన గత కొన్ని రోజులుగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.అసంతృప్తిలో ఉన్న రక్షణనిధికి పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తాను పార్టీలో కొనసాగలేనని ఆయన తేల్చిచెప్పారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే టీడీపీతో టచ్ లోకి వెళ్లిన ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube