బీఆర్ఎస్ నేతలను ప్రజలు చీదరించుకుంటున్నారు..: మంత్రి పొన్నం

తెలంగాణలో బీఆర్ఎస్ నేతలను ప్రజలు చీదరించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సచివాలయానికి ప్రజలు వస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని తెలిపారు.

 People Are Criticizing Brs Leaders..: Minister Ponnam-TeluguStop.com

డేటా ఎంట్రీ పూర్తికాక ముందే ఎందుకు అంత తొందర అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోని వారు ఎమ్మార్వో కార్యాలయాల్లో చేసుకోవచ్చని చెప్పారు.

గత ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్ మెంట్ లో డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని ఆరోపించారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలని ఆయన సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube