దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..!!

దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి కల్లోలం సృష్టిస్తుంది.రోజు రోజుకు కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

 Corona Cases Are Increasing In The Country..!!...-TeluguStop.com

గడిచిన 24 గంటల్లో మొత్తం 655 పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కాటుకు ఒకరు బలయ్యారని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.అలాగే దేశంలో ప్రస్తుతం 3,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కేరళలో 424 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృతిచెందారు.తెలంగాణలో 12 కేసులు, ఏపీలో ఆరు కేసులు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు.

తమిళనాడులో 21, కర్ణాటకలో 104 కొత్త కేసులు నమోదు అయ్యాయి.కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

ఈ క్రమంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube