ఈసీని కలిసిన వైసీపీ నేతలు

ఏపీ ఎన్నికల సంఘం అధికారులను వైసీపీ నేతలు కలిశారు.ఈ మేరకు జోగి రమేశ్, మేరుగ నాగార్జున ఈసీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

 Ycp Leaders Who Met The Ec-TeluguStop.com

రాష్ట్రంలో కొందరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు.ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ రెండు చోట్ల ఉన్న వారి ఓట్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్న వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నారు.అంతేకాకుండా తాము ఓట్లు తొలగిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube