చంద్రబాబు లాయర్లు వేసిన రైట్ టు ఆడియన్స్ పిటిషన్ డిస్మిస్

టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన రైట్ టు ఆడియన్స్ పిటిషన్ డిస్మిస్ అయింది.ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.

 Right To Audience Petition Filed By Chandrababu's Lawyers Dismissed-TeluguStop.com

ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు ముందు తమ వాదనలు వినాలని కోరుతూ కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube