రాష్ట్రంలో దొంగ ఒట్ల రాజకీయం ముమ్మాటికీ టీడీపీదే - సజ్జల రామకృష్ణా రెడ్డి

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్.రాష్ట్రంలో దొంగ ఒట్ల రాజకీయం ముమ్మాటికీ టీడీపీదే.

 Sajjala Fires On Tdp Over Fake Votes Issue, Sajjala , Tdp ,fake Votes , Chandrab-TeluguStop.com

కుప్పంలో దొంగ ఓట్లపై చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు.దొంగ ఓట్ల అవసరం మాకు లేదు.ఇటీవల జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవడంతో టీడీపీ ఒంట్లో వణుకు మొదలైంది.

60 లక్షల దొంగ ఓట్ల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి వాటిని తొలగించే దిశగా పనిచేస్తుండటం.ఇటీవలి ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవక పోవడంతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు మొదలు పెట్టారు.టీడీపీ అక్రమణాలపై వైఎస్సార్ సీపీ ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube