లోక్ సభలో తీవ్ర గందరగోళం

లోక్ సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

 Deep Confusion In The Lok Sabha-TeluguStop.com

ఈ క్రమంలో అవిశ్వాసంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.

దీనిపై బీజేపీ తరపున నిశికాంత్ దూబేకు మాట్లాడే అవకాశం కల్పించారు.

కాగా బీజేపీ సభ్యుడు ప్రసంగాన్ని ప్రారంభించగా దానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు.ఈ క్రమంలోనే నిన్న రాహుల్ గాంధీపై నిశికాంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది.

అనంతరం నిశికాంత్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది.కాంగ్రెస్ సభ్యుల నిరసన నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube