శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలో ఉండకూడదు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో ఆడేపు రమ్య కు చెందిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుని నివాస యోగ్యం గా లేక ఇల్లు కులీపోతుండంతో అట్టి ఇల్లు ను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ పరిశీలించారు.ఇట్టి ఇంటిలో ఉండకుండా వేరే ఇంట్లో ఉండాలని ఆడెపు రమ్య కు ఆమె భర్త గణేష్( Ganesh 0 కు సూచించారు.

 Do Not Stay In Dilapidated Houses. Balaraju Yadav, A Former Mptc. , Balaraju Ya-TeluguStop.com

ఇల్లు శిథిలావస్థకు చేరిన విషయం ను మండల తహశీల్దార్ జయంత్ కుమార్ ( Jayant Kumar )దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని అన్నారు.వీలైతే గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు.

ఆయన వెంట వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube