అభిమాని మృతిపై దర్యాప్తు జరపాలని జూ.ఎన్టీఆర్ వినతి..!

సినీ హీరో ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అభిమాని మరణంపై విచారం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 Junior Ntr Requested To Investigate The Death Of The Fan..!-TeluguStop.com

అనంతరం శ్యామ్ మృతిపై అధికారులు దర్యాప్తు జరపాలని ఆయన కోరారు.అయితే కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కడలివారిపాలెంలో పెద్దమ్మ నివాసంలో అభిమాని మేడిశెట్టి శ్యామ్ చేయి కోసుకుని, ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.

ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube