కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపాటు

కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.నాలుగేళ్లుగా కనబడని వారు ఇప్పుడు కనపబుతున్నారని విమర్శించారు.

 Minister Jagdish Reddy Lashed Out At Congress Leaders-TeluguStop.com

పాదయాత్ర పేరుతో ఆధిపత్యం కోసం తపన పడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న ఆయన పదవుల కోసం ప్రజలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ నేతలేనంటూ మండిపడ్డారు.

తనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube