తెలంగాణ పథకాలపై వ్యాసరచన పోటీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్ మోహన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “తెలంగాణ ప్రభుత్వ పథకాల”పై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా విద్యార్థులు తెలంగాణకు హరితహారం,రైతుబంధు మొదలగు అంశాలపై ఎక్కువగా స్పందించి పోటీలలో పాల్గొని వ్యాసాలు రాశారు.

 Essay Writing Competition On Telangana Social Welfare Schemes, Essay Writing Com-TeluguStop.com

వ్యాసరచన పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికీ త్వరలో బహుమతులు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, క్యాతం సత్యనారాయణ ,వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి,చెరుకు భూమక్క,బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube