ఐఏఎస్, ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టులో ఊరట

ఐఏఎస్, ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.ఈ క్రమంలో ఐఏఎస్ కృష్ణబాబు, ఐపీఎస్ ద్వారకా తిరుమల రావుకు ఉపశమనం లభించింది.

 Relief For Ias And Ips In Ap High Court-TeluguStop.com

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణపై కోర్టు ఉత్తర్వులను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించింది.

ఐఏఎస్ కృష్ణబాబు, ఐపీఎస్ ద్వారకా తిరుమలరావుకు సింగిల్ బెంచ్ శిక్ష విధించింది.ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీ లోగా రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని సింగిల్ బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube