ఈడీ కార్యాలయానికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మరియు కార్యదర్శి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

 Tspsc Chairman And Secretary To Ed Office-TeluguStop.com

ఈ నేపథ్యంలో జనార్థన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.ఇద్దరి స్టేట్ మెంట్ ను నమోదు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube