న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన కొడుకు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామం సాయిలి రమేష్( Saili Ramesh ) వాళ్ల నాన్న సాయిలు ఎల్లయ్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య మృతి చెందాడు వాళ్ళ అమ్మని వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేయమని అడిగాడు వాళ్ళ అమ్మ కూతుర్లకు చేస్తాను నీకు ఇవ్వను ఆఖరికి ఇల్లు కూడా ఇవ్వ కరాకండిగా చెప్పింది గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి చెప్పిన కూడా వినకపోవడంతో నాకు న్యాయం జరగటం లేదు అని మనస్థాపన చెంది జిల్లెల్ల గ్రామం వాటర్ ట్యాంక్ పైనా ఉన్నాను మా అమ్మ భూమి రిజిస్ట్రేషన్( Land registration ) నాకు చేసేవరకు ఇక్కడే ఉంటాను ఒకవేళ చేయకపోతే ఇక్కడ నుండీ దుకేస్తాను నేను చనిపోయిన తరువాత నా పిల్లలకు న్యాయం చేయండి తన గాదని విన్నవించాడు వాటర్ ట్యాంక్ వద్దకు పోలీసులు చేరుకొని రమేష్ న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు కిందికి దిగి రావడం జరిగింది.

 The Son Who Climbed The Water Tank For Justice , Water Tank, Saili Ramesh, Land-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube