లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవ రెడ్డి కస్టడీ పొడిగింపు అయింది.జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 28వ తేదీ వరకు పొడిగించారు.

 Magunta Raghavareddy Custody Extension In Liquor Scam Case-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఈడీ అధికారులు తెలిపారు.ప్రస్తుతం మాగుంట రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

కాగా ఫిబ్రవరి 10న మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇవాళ విచారణకు గైర్హాజరు అయ్యారు.

ఈ క్రమంలోనే ఈడీ విచారణకు రాలేనని ఈడీకి మాగుంట లేఖ రాశారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube