ఢిల్లీ పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా

ఢిల్లీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.

 Cm Kcr Asked About The Developments In Delhi-TeluguStop.com

ఇప్పటికే కవితకు మద్ధతుగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో మకాం వేశారు.మరోవైపు తాజా పరిస్థితులపై ముఖ్య నేతలతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని సమాచారం.

అయితే ఇవాళ్టి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాలేకపోతున్నానని సమాచారం అందించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube