గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో ఐదు హైర్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.నూతనంగా ప్రారంభించిన బస్సును పట్టణ ప్రధాన రహదారుల్లో స్వయంగా నడిపిన ఎమ్మెల్యే నాని.
గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్న నూతన సర్వీసులు.S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు, ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం సంతోషకరం.దళిత వర్గాల శ్రేయస్సుకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు.







