టీడీపీ, వైసీపీ వంటి కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.జనసేనతో కలిసే ఉన్నామని చెప్పారు.
ఇప్పటికైనా చంద్రబాబు, జగన్ లు బీజేపీపై కుట్రలు మానుకోవాలని తెలిపారు.బీజేపీని బలహీనపర్చే కుట్రలు, కుతంత్రాలకు సమాధానం చెప్తామని జీవీఎల్ స్పష్టం చేశారు.