సీఎం జగన్‎తో తెలంగాణ మాజీ సీఎస్ సమావేశం..!

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ విజయవాడకు బయలుదేరారు.ముందుగా అమరావతిలోని సెక్రటేరియట్ కు చేరునకోనున్న ఆయన జీఏడీలో రిపోర్ట్ చేయనున్నారు.

 Former Telangana Cs Meeting With Cm Jagan..!-TeluguStop.com

తరువాత చీఫ్ సెక్రటరీతో భేటీ కానున్నారు.అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ సమావేశం కానున్నారు.

కాగా ఆయనకు ఏ పోస్టింగ్ ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈరోజు జాయిన్ కావాలన్నారు.దాని ప్రకారం జాయిన్ అవుతానని చెప్పారు.

ఒక అధికారిగా ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని సోమేశ్ కుమార్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube