టీడీపీవి చిల్లర రాజకీయాలు.. వైసీపీ నేత దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా తారకరామానగర్ లో చోటు చేసుకున్న ఘర్షణపై వైసీపీ నేత దేవినేని అవినాశ్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 Tdp Retail Politics.. Ycp Leader Devineni Avinash's Key Comments-TeluguStop.com

ఇదంతా టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలని ఆరోపించారు.వైసీపీ నేతలపై దాడి చేసి వాళ్లే ఫిర్యాదు చేయడం వింతగా ఉందన్నారు.

టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.గద్దె రామ్మోహన్ పేరుకే పెద్ద మనిషన్న దేవినేని అవినాష్ బుద్ది మాత్రం హీనమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ తనకు సీటు ఖరారు చేశాక కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube