వైసీపీ ప్రభుత్వంపై అశోక్ గజపతిరాజు ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాజధానిని మూడు ముక్కలు చేస్తే వికేంద్రీకరణ అవుతుందా అని ప్రశ్నించారు.

 Ashok Gajapathiraju Fire On Ycp Government-TeluguStop.com

ఇప్పటికే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు.మూడు రాజధానులు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు.

మౌలిక సదుపాయాల కల్పన పేరుతో విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.మంత్రుల భాషకు, చేష్టలకు పొంతన ఉండటం లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube