ఈసీ నోటీసుకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వివరణ

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సంఘం పంపిన నోటీసుకు వివరణ ఇచ్చారు.టీఆర్ఎస్ తనపై చేసిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

 Bjp Candidate Rajagopal Reddy's Explanation Of Ec Notice-TeluguStop.com

తాను కానీ, తన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ సుశీ ఇన్ఫ్రాలో ఎలాంటి హోదాలో లేమని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.తన కుమారుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా ఉన్న సుశీ ఇన్ఫ్రా ఖాతాల నుంచి ఫిర్యాదులో పేర్కొన్న లావాదేవీలు ఏమీ జరగలేదని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube