టీఎస్ సీఈవోతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల భేటీ

తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశం అయ్యారు.మునుగోడు ఉపఎన్నిక నిర్వహణపై ఈసీ అధికారులు చర్చించారు.

 Meeting Of Central Election Commission Officials With Ts Ceo-TeluguStop.com

పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది.ఈ క్రమంలో బీహెచ్ఈఎల్ లో ఈవీఎంలను నితీశ్ వ్యాస్ తనిఖీ చేశారు.

అయితే ఇవి రొటీన్ తనిఖీలు అని ఈసీ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.మునుగోడు ఉపఎన్నికను అటు ఎన్నికల సంఘం అధికారులతో పాటు ఇటు అన్ని పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube