ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానులకు వద్ద శుద్ధ గడ్డ వాగు కు వరద ఉధృతి వాళ్ళ సుమారు 10 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగింది,ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు ఎస్ఐ సుధాకర్ వేరే మార్గం ద్వారా వెళ్లాల్సిందిగా ప్రజలకు సూచించారు.రాకపోకులకు ఇబ్బంది పడుతున్న ఆ పది గ్రామాల ప్రజలు తమకు అత్యవసర సమయంలోనైనా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.







