ఢిల్లీలో సోనియాగాంధీతో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తన అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపినట్లు చెప్పారు.
రాజస్థాన్ సీఎం ఎవరు అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన.అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.2023 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.