ఏపీ ప్రభుత్వం మరో రూ.1000 వెయ్యి కోట్ల రుణం తీసుకుంది.ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సేకరించింది.ఇందులో రూ.55 కోట్లను 18 ఏళ్ల కాల వ్యవధికి 7.45 శాతం వడ్డీకి తీసుకున్న ప్రభుత్వం… మరో రూ.500 కోట్లను 20 ఏళ్ల కాల వ్యవధికి 7.45 శాతం వడ్డీకి సేకరించింది.కొత్త రుణంతో కలిపి ఏపీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రూ.48,608 కోట్ల రుణాలను తీసుకుంది.
తాజా వార్తలు