రేపు విశాఖ‌, అన‌కాప‌ల్లి జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

రేపు సీఎం జ‌గన్ అన‌కాప‌ల్లి జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.దీనిలో భాగంగా ఏపీ సెజ్ లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్, ఉత్ప‌త్తుల‌ను ఆయన ప్రారంభించ‌నున్నారు.

 Cm Jagan Will Visit Visakhapatnam And Anakapalli Districts Tomorrow, Anakapalle,-TeluguStop.com

మ‌రికొన్ని ప‌రిశ్ర‌మ‌ల భూమిపూజ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనంత‌రం విశాఖ జిల్లా మ‌ర్రిపాలెం ఎమ్మెల్యే వాసుప‌ల్లి నివాసానికి వెళ్ల‌నున్నారు.

ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ముందుగా రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు తాడేప‌ల్లి నుంచి బ‌య‌లుదేరనున్నారు సీఎం జ‌గ‌న్.ఉద‌యం 10.20 గంట‌ల‌కు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.అక్క‌డి నుండి అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకోంటారు.అక్క‌డ ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ను ప్రారంభిస్తారు.అనంత‌రం మ‌రికొన్ని ప‌రిశ్ర‌మ‌ల భూమి పూజ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు.

మ‌ధ్యాహ్నం 12.40 గంట‌ల‌కు అచ్యుతాపురం నుంచి విశాఖ‌కు బ‌య‌లుదేర‌నున్నారు.మ‌ర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ నివాసానికి చేరుకుని.

ఇటీవ‌ల వివాహ‌మైన నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించ‌నున్నారు జ‌గ‌న్.అనంత‌రం తిరిగి తాడేప‌ల్లికి తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube