పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద ఇరవై ఎనిమిది కేజీల మగ చేప మత్స్యకారుల

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద ఇరవై ఎనిమిది కేజీల మగ మగ చేప మత్స్యకారుల వలకు చిక్కింది.ఈ చేపను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి చెందిన కొనుగోలుదారుడు 2,90,000 రూపాయలకు కొనుగోలు చేశాడు.

 Twenty-eight Kg Male Fish Fisherman At Pallipalem Mini Fishing Harbor , Twenty-e-TeluguStop.com

ఈ మగ చేప పొట్టబాగంలో ఔషధ గుణాలు విరివిగా కలిగి ఉండటంతో మార్కెట్లు దీనికి విలువ ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube