తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద ఇరవై ఎనిమిది కేజీల మగ మగ చేప మత్స్యకారుల వలకు చిక్కింది.ఈ చేపను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి చెందిన కొనుగోలుదారుడు 2,90,000 రూపాయలకు కొనుగోలు చేశాడు.
ఈ మగ చేప పొట్టబాగంలో ఔషధ గుణాలు విరివిగా కలిగి ఉండటంతో మార్కెట్లు దీనికి విలువ ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు తెలుపుతున్నారు.