తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు దోచుకుతింటున్నారో ప్రజలు చూస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు దోచుకుతింటున్నారో ప్రజలు చూస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైన్ చేసింది నిజం కాదా?అంటూ ప్రశ్నించారు.నైని కోల్ బ్లాక్ టెండర్ ప్రక్రియ సక్రమంగా జరగ లేదని ఆరోపించారు.2014కు ముందు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత? ఇప్పుడెంత? అన్నది చెప్పాలన్నారు.నైని కోల్ మైన్ విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.దొంగ పనులు చేసుకుంటూ బీజేపీని, కాంగ్రెస్ ను తిడుతున్నారని ఎద్దేవా చేశారు.

 Mla Komatireddy Rajagopal Reddy Said That People Are Watching Who Is Robbing The-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube