గాంధీభవన్‎లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్ గాంధీభవన్‎లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

దీనిలో ప్రధానంగా తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, అందులో యూత్ కాంగ్రెస్ పాత్రపై చర్చించారు.

యూత్ జోడో, బూత్ జోడో నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు