Kishan Reddy : నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకు..?: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) నివాసంలో ఈడీ మరియు ఐటీ అధికారుల దాడులపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) స్పందించారు.

నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఈడీ అధికారుల విచారణకు కవిత సహకరించాలని సూచించారు.ఇన్నాళ్లు ఈడీ విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకున్నారని ఆరోపించారు.

Why Is Kavitha Afraid When She Has Not Committed A Crime Kishan Reddy-Kishan Re

కవిత సహకరించకపోవడంతోనే ఈడీ అధికారులే ఆమె నివాసానికి వచ్చారని తెలిపారు.కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి( BJP ) లేదన్నారు.

విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని స్పష్టం చేశారు.

Advertisement
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు