వైరల్: మెట్రో రైల్లో దొర్లుతున్న మహిళలు... విషయమిదే!

ఇపుడు మెట్రో అంటే పెద్ద జోక్ అయిపోయింది.సోషల్ మీడియా వచ్చాక అనేక రకాల వీడియోలు వైరల్ కావడం అందరికీ తెలిసినదే.

ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కువగా మెట్రో ట్రైన్ ( Metro Train )కి సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం అందరికీ తెలిసినదే.ఇక మనకి మెట్రో అనగానే టక్కున గుర్తొచ్చేది ఢిల్లీమెట్రోనే.

ఇక్కడ జరిగే చిత్ర విచిత్ర సంఘటనలు, రకరకాల స్టంట్స్‌ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.మెట్రోలో రొమాన్స్ కావచ్చు, ఫన్నీ డ్యాన్సులు కావచ్చు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్‌ చేస్తుంటారు.

ఇక అసలు విషయంలోకి వెళితే సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం, లైకులు, షేర్ల కోసం చాలా మంది ఇపుడు ఢిల్లీ( Delhi ) మెట్రోనే ఒక వేదికగా మార్చుకోవడం చాలా బాధాకరం.ఈ క్రమంలోనే కొన్ని అనుకోని సంఘటనలు ఢిల్లీ మెట్రో పరువుని దెబ్బతిసేవిలా ఉంటున్నాయి.తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Advertisement

ఢిల్లీ మెట్రో ఇపుడు గ్లామర్ కంటే దాని రీల్స్, ఫైట్లు, రొమాన్స్‌కు ప్రసిద్ధి చెందింది.అదేలాగంటే.

‘బిగ్ బాస్’ కంటే కూడా మెట్రో ఇప్పుడు మరింత వినోదాత్మకంగా మారిందని సోషల్ మీడియా యూజర్లు చెప్పడం మొదలు పెట్టారు అంటే అర్ధం చేసుకోవచ్చు.

ఇక తాజాగా అక్కడ జరిగిన ఉదంతం తెలిస్తే నవ్వి పోతారు.దానిని చూసిన నెటిజన్లు కూడా ఇరగబడి నవ్వుకుంటున్నారు.విషయంలోకి వెళితే, మెట్రోలో కొంతమంది మహిళలు మరియు అమ్మాయిల మధ్య సీటు గురించి పెద్ద రచ్చే జరిగింది.

అదేదో ఎర్రబస్సులో జరిగిన మాదిరి అక్కడ రచ్చ జరిగింది.అది కాస్త గొడవకు దారితీయడంతో అక్కడి ఆడవారు జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.కాగా ఓ మెట్రో ప్రయాణికుడు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అదికాస్తా వైరల్ అవుతోంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?

కాగా వందల సంఖ్యలో నెటిజన్లు వీడియోపై స్పందించారు.లైక్‌లు, కామెంట్లతో హోరెత్తించారు.

Advertisement

మీరు కూడా ఓ లుక్కేయండి మరి!.

తాజా వార్తలు