జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో కడుపు ఉబ్బరం చాలా ఇబ్బందికరమైనది.
ఈ కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి.
దీనికి ప్రధాన కారణం సమయానికి ఆహారం తీసుకోకపోవడం.ఆధునిక జీవనశైలి, పనుల ఒత్తిడి వలన ఓ పూట తినడం, మరో పూట తినకపోవడంతో వలన కడుపులో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
దీని వలన కడుపులో మంట, కడుపు ఉబ్బిన భావన, ఆకలి సరిగా వేయకపోవటం వంటి సమస్యలు వస్తాయి.ఈ కడుపు ఉబ్బరం వెనుక మనకు తెలియని కారణాలు కూడా ఉన్నాయి.
* డిప్రేషన్ కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.డిప్రేషన్ వలన హార్మోన్ల విడుదలలో జరిగే అవకతవకల వలన ఇలా జరుగుతుంది.
* యాంటిబయాటిక్స్ మెడిసిన్స్ ఎక్కువగా వాడినా శరీరానికి ప్రమాదమే.మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ యాంటిబయాటిక్స్ అతిగా వాడితే కడుపు ఉబ్బరం మొదలవుతుంది.
* ఒకేచోట కూర్చోని పనిచేసేవారికి కూడా కడుపు ఉబ్బరం వస్తుంది.కంప్యూటర్ మీద గంటలకొద్దీ కూర్చోనే వారికే కడుపులో సమస్యలు ఇందుకే వస్తాయి.
దీనికీ కారణం రక్తప్రసరణ తగ్గడం.* పీసిఓడి , థైరాడ్ సమస్యలతో బాధపడేవారికి కూడా కడులు ఉబ్బరం వస్తుంది.
ఈ డిజార్డర్ సమస్యలతో బాధపడేవారికి కడుపు ఉబ్బరం అదనం అన్నమాట.* పొద్దున్న తిన్నామంటే మళ్ళీ సాయంత్రం తినడం, రాత్రి తిన్నామంటే తరువాతి రోజు మధ్యహ్నం తినడం లాంటి చేష్టల వలన కడపు ఉబ్బరం వస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy