ఏపీలో జనసేన, మంత్రుల మధ్య ట్వీట్ వార్

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రుల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది.దీనిలో భాగంగా పవన్ చేసిన ట్వీట్లకు మంత్రులు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు.

ప్యాకేజీ కోసం మొరిగే వారికి గర్జన అర్థమవుతుందా అంటూ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.దత్త తండ్రి చంద్రబాబు తరపున దత్తపుత్రుడు పవన్ మియావ్.

మియావ్ అంటున్నారని మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement