తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది.డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయడం లేదని ప్రకటించింది.

ఈ టికెట్లను ఈనెల 26న విడుదల చేయాల్సి ఉండగా.టీటీడీ ఈ ప్రకటన చేసింది.

అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన వసతి కోటాను కూడా అక్టోబర్ 27న విడుదల చేయడం లేదని వెల్లడించింది.ముందుగా ప్రకటించినప్పటికీ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.

త్వరలోనే టికెట్లు విడుదల చేసే తేదీలను వెల్లడిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

Advertisement
ఫ్యూచర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ముగ్గురి మీదనే ఆధారపడి ఉందా..?

తాజా వార్తలు