నేడు మునుగోడు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఇవాళ బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందుగా బండారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.

అనంతరం నామినేషన్ దాఖలు చేయనున్నారు.మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఆ థియేటర్ లో 200 రోజులు ఆడిన గుంటూరు కారం.. మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్!

తాజా వార్తలు