Tiger Migration : తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో పెద్దపులి సంచారం

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం( Gopalapuram ) మండలంలో మరోసారి పెద్దపులి సంచారం తీవ్ర కలకలం చెలరేగింది.

కోమటికుంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను స్థానిక రైతులు గుర్తించారు.

దీంతో రైతులు అటవీశాఖ అధికారులకు( Forest Department officials ) సమాచారం అందించారు.

అయితే పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.కాగా తాజాగా మండలంలోని చిట్యాల( Chityala )కు సమీపంలో ఉన్న ఫామాయిల్ తోటలో పులి పాదముద్రలను గుర్తించిన సంగతి తెలిసిందే.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు