Gudivada Amarnat : టీడీపీ – జనసేనది ప్యాకేజ్ ఇంజనీరింగ్..: మంత్రి గుడివాడ

టీడీపీ -జనసేన( TDP, Jana Sena ) తొలి విడత అభ్యర్థుల జాబితాపై మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) స్పందించారు.

టీడీపీ - జనసేన తొలి జాబితాలో సామాజిక న్యాయం లేదని చెప్పారు.

టీడీపీ - జనసేనది సోషల్ ఇంజనీరింగ్ కాదని, ప్యాకేజ్ ఇంజనీరింగ్ అని తెలిపారు.పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే సీఎం జగన్ ( CM Jagan )ఏది చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు