ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా గాయని మంగ్లీ

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా ప్రముఖ గాయని మంగ్లీ నియామకం అయ్యారు.

ఈ మేరకు మంగ్లీని నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారు.కాగా రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆమె కొనసాగనున్నారు.

అయితే మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.అయితే నాలుగు రోజుల క్రితం ఆమె బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం.

కాంతివంతమైన ముఖానికి సులువైన చిట్కాలు
Advertisement

తాజా వార్తలు