అనకాపల్లిలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కశింకోటలో లారీని ఓ బైకు ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు.మృతులు కశింకోట హౌసింగ్ కాలనీ వాసులుగా గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు