చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ అయింది.

స్కిల్ డెవలమ్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు హెల్త్ అంశంలో ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి.

వాదనలు పూర్తయిన తరువాత హైకోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినడమా ? లేక వాయిదా వేయడమా అనేది రేపు చెప్తామని కోర్టు వెల్లడించింది.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

తాజా వార్తలు