మహారాష్ట్ర ఎన్సీపీలో తిరుగుబాటు..!

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి.ఎన్సీపీ నేత అజిత్ పవార్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బీజేపీ మంత్రులతో కలిసి ఆయన రాజ్ భవన్ కు వెళ్లారని సమాచారం.అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ సీఎం షిండే వర్గానికి మద్ధతు తెలపనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవిని అప్పజెప్పనున్నారనే వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి.

అసలు ఎందుకు ఓడారు ? త్రిసభ్య కమిటీ విచారణ
Advertisement

తాజా వార్తలు