తిరుపతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
వెదురుకుంట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చాణిక్య ప్రతాప్, గోపినాథ్ రెడ్డితో రూపంజయపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే రూపంజయను పోలీసులు అదుపులోకి తీసుకోగా.చాణిక్య ప్రతాప్, గోపినాథ్ రెడ్డి పరారీలో ఉన్నారు.
నిందితుల ఆచూకీ కోసం బెంగళూరు వెళ్లారని తెలుస్తోంది.మరోవైపు గోపినాథ్ రెడ్డి తండ్రిని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy