కాంగ్రెస్ నేత మల్లురవికి మరోసారి నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనలో మరో కేసు నమోదైంది.

ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్ కు వచ్చిన సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు నోటీసులు అందించారు.ఇప్పటికే వార్ రూమ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలును పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు