అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..: ఎమ్మెల్యే దానం

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్( MLA Danam Nagender ) అన్నారు.అధికారం ఉన్నా లేకున్నా తాము ఒకేలా ఉన్నామని పేర్కొన్నారు.

రాష్ట్రం కోసం పెట్టుబడులు ఆకర్షించే విధంగా కృషి చేయాలని దానం నాగేందర్ తెలిపారు.అధికారం ఉందనే అహంకారంతో రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ను( BRS ) వంద మీటర్ల లోతులో తొక్కిపెడతా అనడం సరికాదన్నారు.పార్లమెంట్ లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని వెల్లడించారు.అయితే లండన్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు