జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఎమ్మెల్యే కూడా కాలేడని విమర్శలు చేయడం జరిగింది.
జాతరలో వేపాకు పట్టుకుని ఊగిపోయినట్టు ఊగటం తప్ప పవన్ కళ్యాణ్ కి అసలేమీ తెలియదని సెటైర్లు వేయడం జరిగింది.గోదావరి జిల్లాలో 34 స్థానాలలో గెలవడం కాదు, దమ్ముంటే రాష్ట్రంలో 34 స్థానాలలో పోటీ చేయాలి అంటూ పవన్ కి మంత్రి రోజా సవాల్ విసిరారు.
సీఎం జగన్( CM jagan ) ను ఓడించాలనే పవన్ కల నెరవేరదని అన్నారు.వచ్చే ఎన్నికలలో బైబై బిపి అంటూ ప్రజలే మరోసారి పవన్ కళ్యాణ్ కి బుద్ధి చెబుతారని రోజా వ్యాఖ్యానించింది.
రాజకీయాల్లో రాణించాలంటే ఓపిక అదే విధంగా ప్రజలపై ప్రేమ ఉండాలని అన్నారు.
ముందుగా లోకేష్( Nara lokesh ), పవన్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో రాణించాలని సూచించారు.ప్రజలకు నమ్మకం అదేవిధంగా విశ్వాసం ఉన్నాయి కాబట్టే రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ రాణిస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.గత ఎన్నికలలో జగన్ ను ఓడిస్తానంటే పవన్ మాట్లాడి చివరకి ఆయనే ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని రోజా( Minister Roja ) ఎద్దేవ చేయడం జరిగింది.
అయితే ఇదే సమయంలో ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించడంపై కూడా రోజా స్పందించారు.తండ్రి స్థాపించిన పార్టీ పగ్గాలు దక్కకపోయినా.బీజేపీలో సముచిత స్థానం దక్కిందని పేర్కొన్నారు.
చంద్రబాబు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చేసింది ఏమీ లేదని రోజా వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy