బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..!!

జాతీయస్థాయిలో విపక్షాల కూటమి మరోపక్క ఎన్డీఏ కూటమి.పోటపోటీగా సమావేశాలు నిర్వహించడం తెలిసిందే.

నేడు ఢిల్లీలో( Delhi ) బీజేపీ మిత్రపక్షాలు.సమావేశమయ్యాయి.

మూడోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఈ ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.ఇదిలా ఉంటే విపక్షాల కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని కోరారు.బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Mamata Banerjee's Sensational Comments To Save The Country From, BJP, Mamata Ba

తామంతా ఇండియా కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.

Mamata Banerjees Sensational Comments To Save The Country From, Bjp, Mamata Ba

ఎన్డీఏ.బీజేపీ నేతలు( BJP leaders ).మీరు ఇండియాను సవాలు చేయగలరా అని ప్రశ్నించారు.విపక్షాలు, రైతులు, విద్యార్థులు, దళితులు ఈ దేశం కోసం కూటమిగా ఏర్పడినట్లు స్పష్టం చేశారు.

ఇండియా కూటమి తప్పకుండా గెలుస్తుంది.ఇండియా గెలిస్తే ఈ దేశం గెలిచినట్లే అని స్పష్టం చేశారు.

ఈ దేశం గెలిస్తే బీజేపీ ఓడినట్లే అంటూ మమతా బెనర్జీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.దాదాపు మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ సమావేశంలో.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీని గద్దె దించడానికి విపక్షాల నేతలు అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు