భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు..!

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్( MP candidate Chamala Kiran Kumar ) పై కేసు నమోదైంది.

ఈ మేరకు చామల కిరణ్ కుమార్ తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.

తుర్కయాంజల్ లోని 501 సర్వే నంబర్ ఉన్న రెండు వందల గజాల ప్లాట్ ను చామల కిరణ్ కబ్జా చేశారని మహిళ ఆరోపిస్తుంది.మహిళ ఫిర్యాదు( Complaint of the woman ) మేరకు ఆదిభట్ల పోలీసులు ఆయనపై 447, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని సమాచారం.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు